Amma Vodi Eligible List 2023 జగనన్న అమ్మ ఒడి @jaganannaammavodi.ap.gov.in

Final Eligibility List of Jagananna Amma Vodi Scheme 2022-23 @ammavodihm3.apcfss.in Latest News Online Payment Status Check  | జగనన్న అమ్మ వొడి అర్హత Jagananna Amma Vodi 2021-22 Guidelines and Latest Application Process

Update on 29th June 2022

జగనన్న అమ్మఒడి పథకం 2022 సంవత్సరానికి సంబందించి అర్హుల జాబితా [Ammavodi-2022 Final Eligible List] నవశకం బెనెఫిషరీ మానేజ్మెంట్ [NBM] పోర్టల్ DA/WEDS/WEA/WWDS వారి లాగిన్ లో అప్డేట్ చెయ్యటం జరిగింది.

Link: https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login

Note: GSWS Site లో వాడే User ID & Password లు ఇక్కడ వాడవలెను.

Path: Reports module –> NBM Reports –> Select Scheme Details in 3 Drop Downs –> Social Audit Reports–>R2.3 Final Eligible list.

School Education NAVARATNALU Jagananna Ammavodi Programme 2021-22– Financial Assistant of Rs.15,000/- per annum to each mother or recognized guardian who is below poverty line household and sending. their children to Schools/Colleges i.e.. from Classes I to XII (Intermediate Education) Guidelines on launch of the programme on 27-06-2022 at Srikakulam District by Hon’ble Chief Minister for the academic year 2021-2022 Orders -Issued.

Read:

1.G.O.Ms.No.79, SE(Prog.ll) Dept., dt.04.11.2019.

2.G.O.Ms.No.63, SE(Prog.ll) Dept., dt:28.12.2020.

3.G.O.Ms.No.42, SE(Prog.II) Dept., dt.08.07.2021.

4.G.O.Ms.No.52, SE(Prog.ll) Dept., dt.23.08.2021. 5.G.O.Ms.No.73, SE(Prog.ll) Dept., dt.09.11.2021.

ORDER

In order to ensure that poverty of the parents does not come in the way of educating their children, the Government of Andhra Pradesh has announced and launched a unique and innovative scheme “JAGANANNA AMMAVODI.” Releasing financial assistance of Rs. 15,000/- per annum to each mother or recognized guardian from Below Poverty Line (BPL) families who are sending their children to schools or colleges from Class I to XII (Intermediate Education) in all Govt. and Pvt. recognized management schools / colleges in the State.

2. The Hon’ble Chief Minister, Government of Andhra Pradesh is proposing to launch the prestigious flagship programme “Jagananna Ammavodi” for the academiyear 2021-22 on 27-06-2022 in Srikakulam District.

3. Therefore, all the District Collectors and Magistrates in the state are directed to make necessary arrangements for launch of “JAGANANNA AMMAVODI.” scheduled on 27th of June, 2022 in all Mandals and Municipalities/ Corporations in the state. The Hon’ble Members of Legislative Assemblies to requested to participate for launching the program at Mandal and Municipal level in their respective Assembly constituencies. In municipalities 2-3 locations may be selected for group of wards. Liaison Officers may be appointed for all. assembly constituencies to coordinate the program. The beneficiaries of the program (mothers/ guardians) and children may be invited in good numbers for the program( The list of beneficiaries is avilable in the respective Grama/ Ward Sachivalayam).

4. The Commissioner, Intermediate Education is requested to issue similar instructions for organizing the launch in all Government, aided and private junior colleges in the state on 27-06-2022.

5. Furhter, All the Regional Joint Directors and District Educational Officers in the State are directed to coordinate with the District Collecotrs and organise the program successfully in all mandals/ municipalities, as detailed above.

You can download website “CLICK HERE

Update on 22nd June 2022

అమ్మఒడి పథకం మూడో విడత సాయాన్ని ఈనెల 27న తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్మో హన్రెడ్డి శ్రీకాకుళంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 43,19,090 మంది తల్లుల జాబితాను గ్రామ, వార్డు సచివాల యాలకు పంపించారు. ఇందులో 41,70203 మంది తల్లుల ఈ కేవైసీ పూర్త . అర్హత కోల్పోయిన వారి జాబితాలను మాత్రం సచివాలయాలకు పంపించలేదు. దీంతో లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని తల్లులు సచివాలయం అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏ కారణంతో తాము అర్హత కోల్పోయామో చెప్పాలని నిలదీస్తున్నారు. తల్లుల నుంచి ఒత్తిడి పెరగడంతో సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

Update on 31st May 2022

మూడవ విడత అమ్మఒడికి సంబంధించి జిల్లాలోని అందరూ మండల విద్యాశాఖాధికారులకు మరియు ఉప తనిఖీ అధికారులకు తగు సూచనలు 

మూడవ విడత జగన్నన అమ్మఒడికి సంబంధించి అర్హులు జాబితా మరియు అనర్హుల జాబితాను వార్డు సచివాలయాల నందు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి వద్ద ఉన్నది.

అన్ని పాఠశాలల వద్ద ఆయా పాఠశాలకు సంబంధించిన మూడవ విడత జగన్నన అమ్మఒడికి సంబంధించి అర్హులు జాబితా మరియు అనర్హుల జాబితాను నోటీసు బోర్డ్ నందు ప్రదర్శించవలెను.

మండలాలలో ఆయా మండలానికి సంబంధించిన మూడవ విడత జగన్నన అమ్మఒడికి సంబంధించి అర్హులు జాబితా మరియు అనర్హుల జాబితాను నోటీసు బోర్డ్ నందు ప్రదర్శించవలెను.

అర్హుల జాబితాలో రిమార్క్స్ నందు “ఇన్.యాక్టివ్” అని ఉన్నవారు బ్యాంక్ అక్కౌంట్ కలిగిన బ్యాంక్ నందు NPCI వారి యొక్క ఆధార్ ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేయుట కొరకు సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారు తగు చర్య తీసుకొనవలెను.

అర్హత కలిగి అనర్హుల జాబితా నందు ఉన్నవారు వారి అనర్హతకు సంబంధించిన దరఖాస్తులను అందుకు సంబంధించిన నకలను వార్డ్/సచివాలయ వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారికి అందజేయవలెను.

వార్డ్/సచివాలయ వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు అందుకు సంబంధించిన నకలను నవశకం పోర్టల్ నందు అప్లోడ్ చేసి తదుపరి చర్య తీసుకొనగలరని తెలియజేయడమైనది.

ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు మూడవ విడత జగన్నన అమ్మఒడికి సంబంధించి వారు పాఠశాలలో చదువుచున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సదరు విషయముపై పూర్తి అవగాహన కల్పించి వారి యొక్క సమస్యలకు సరియైన పరిష్కారం చూపి విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తి సహకారం అందించవలసినదిగా ఆదేశాలు జారీ చేయవలసినదిగా కోరడమైనది.

ప్రతి మండలం నందు అమ్మఒడి గ్రీవియన్ సెల్ ఏర్పాటు చేసి, అమ్మఒడిపై పూర్తి అవగాహన కలిగిన వారిని సదరు గ్రీవియన్ సెల్ నందు ఏర్పాటు చేసి వారి పేరు, హోదా మరియు మొబైల్ నెంబర్ జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు తెలియజేయవలెను.

ప్రతి మండల విద్యాశాఖాధికారి కార్యాలయము నందు అమ్మఒడి గ్రీవియన్ బ్యానర్ ను అందరికీ కనిపించే విధంగా ఏర్పాటు చేయవలసినదిగా తగు చర్య తీసుకొనవలెను.

అమ్మఒడి గ్రీవియన్ వివరములు నిర్ణీత ఫార్మెట్ లో జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు ప్రతిరోజూ సాయంత్రం గం.4.00 ల లోపుగా అందజేయవలెను. ఏ విధమైన ఫిర్యాదులు లేనియెడల నిల్ రిపోర్ట్ ను పంపవలెను. ప్రత్యేక గ్రీవెన్స్ రిజిష్టరు పెట్టవలెను.

మండలాలకు సంబంధించి ఏ విధమైన యాడ్వెర్స్ న్యూస్ వచ్చినయెడల వెంటనే స్పందించి, అందుకు సంబంధించిన తగు చర్యలు తీసుకొని రీజాయిండర్ ఇచ్చి, నివేదికను ఈ కార్యాలయమునకు సమర్పించవలెను.

పై తెలియజేసిన సూచనలు అన్నియు కూడా జిల్లాలోని అందరూ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారికి అందేవిధంగా తగు చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించడమైనది.

Download a copy of application “CLICK HERE

Ammavodi eKYC District wise Abstract

అమ్మ ఒడి పథకం మనకు సంబంధించిన ఈ కేవైసీ చేస్తున్నారు ఈ కేవైసీ చేసిన లబ్ధిదారుల వివరాలు జిల్లాల వారీగా డాష్ బోర్డు ఈ బోర్డు నందు అమ్మబడి లబ్ధిదారుల ఈ కేవైసీ చేశారో లేదో తెలుసుకోవచ్చు

ఎలా తెలుసుకోవాలి కింద వివరించడం జరిగింది:

ముందుగా క్రింద ఇవ్వబడిన లింకు మీద క్లిక్ చేయండి

తరువాత మీ జిల్లా ఎంపిక చేసుకోండి

మీ మండలం ఎంపిక చేసుకోండి

మీ సచివాలయం ఎంపిక చేసుకోండి

మీ సచివాలయం పరిధిలో ఉన్న మీ క్లస్టర్ నెంబర్ ను ఎంపిక చేసుకోండి

ఎంపిక చేసుకున్న తరువాత Total Students అని ఉన్న దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ ఆ క్వార్టర్ పరిధిలో ఉన్న విద్యార్థుల జాబితా మొత్తం డౌన్లోడ్ అవుతుంది

చివరిగా  eKYC Completed/eKYC Not Completed అని వస్తుంది

దీని ఆధారంగా మీ విద్యార్థులకు ఈ కేవైసీ కంప్లీట్ అయిందో లేదో తెలుసుకోండి

ఆమ్మ ఒడి e KYC మరియు NPCI కొరకు సూచనలు అమ్మ ఒడి కోసం NPCI కి లింక్ బ్యాంక్ పై సూచనలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారము NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే అమ్మబడి డబ్బులు పడతాయి. NPCI లింక్ అయిన బ్యాంకు వివరాలు మాత్రమే స్కూల్ లాగిన్ లో ENROLL చేయాలి. NPCI అనగా NATIONAL PAYMENT CORPORATION OF INDIA. ఇది కేవలం అమ్మఒడి అనే కాదు ప్రభుత్వం నుండి రావాల్సిన ఏ నగదు అయినా NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే పడతాయి .

బ్యాంకు అకౌంట్ NPCI కి లింక్ చేయటమంటే బ్యాంకు అకౌంట్ ఆధార్ తో లింక్ చేయబడి ఉండటమే. ఒక వ్యక్తికి మూడు లేదా నాలుగు బ్యాంకు అకౌంట్ లు ఉంటే వాటిలో ఒక బ్యాంకు అకౌంట్ మాత్రమే NPCI కి లింక్ అయి ఉంటుంది. NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ కు మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు.

స్కూల్ కి NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ ను మాత్రమే ఇవ్వాలి , రెండు వేరు వేరుగా ఉన్నాయి అంటే అమ్మఒడి డబ్బులు రావు, రెండు ఒకటే ఉండేలా అటు బ్యాంకు లో అయినా లేదా ఇటు స్కూల్ లో అయినా మార్చుకోవాలి.

తల్లి తండ్రుల స్కూల్ కి ఇచ్చిన అకౌంట్ INACTIVE లో ఉంది అంటే సంబందిత బ్యాంక్ అకౌంట్ NPCI లింక్ ఐ ఉండలేదు అని భావించవలెను , వెంటనే సంబందిత బ్యాంక్ వారిని సంప్రదించి అకౌంట్ ను NPCI లింక్ చేయించుకోవాలి అప్పుడు మాత్రమే అకౌంట్ ACTIVE లో కి వచ్చును.

విద్యార్థి తల్లి / సంరక్షకుని బ్యాంక్ అకౌంట్ ఇచ్చినవారి కుటుంబములో సంబందిత విద్యార్ధి నమోదు కాబడి ఉండవలెను లేనిచో వాలెంటీర్ ద్వారా E KYC చేయించికొనవలెను. కావున ప్రతీ విద్యార్ధి తల్లి / సంరక్షకుని బ్యాంక్ నందు NPCI లింక్ మరియు వాలెంటర్ ద్వారా E KYC తప్పనిసరిగా చేయించికొనవలెనని తెలియజేయుటమైనది.

అందరు మండల విద్యాశాఖాదికారులు మరియు ప్రదానోపాద్యాయులు పై సూచనలును విద్యార్థుల తల్లి / సంరక్షకునికి తెలియచేయు చర్యలు తెసుకోవలసినదిగా ఆదేశించడమైనది

schedule Update on 24th May 2022:  రాష్ట్రంలో గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మఒడి’ నిధు లు జూన్ 21న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాల రూపకల్పనలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేస్తున్నారు. 

అందు కోసం ప్రత్యేకంగా రూపొందించిన బెనిఫిషియరీ అవుట్ రీచ్ మొబైల్ అప్లికేషన్లో పథకానికి సంబంధించిన నిబంధనల మేరకు లబ్ధిదారుల అర్హతలు ఉన్నాయా లేదా అనేవి సేకరిస్తున్నారు. అమ్మఒడికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ నుంచి కేవలం హాజరు వివరాలు) మాత్రమే అందించనుంది. మరోవైపు లబ్ధిదారులు నివాసాల్లో కరెంట్ బిల్లులు 300 యూనిట్లు దాటాయా లేదా అనే వివరాలతోపాటు, వారికి ఉన్న రేషన్ కార్డు, వాహనాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించి అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు. 

దాదాపు 42 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన వివరాలను యాప్ లో నమోదు చేస్తున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ ఊళ్లకు వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమ్మఒడిలబ్దిదారుల జాబితాలకు సం బంధించిన మూడు జాబితాలను గ్రామ, వార్డు సచివాల యాల ఉద్యోగులే సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ పథకం కింద తప్పుగా నమోదైన విద్యార్థి వివరాల సవరణలకూ ఒక దరఖాస్తు రూపొందించి నమోదు చేస్తున్నారు.

దరఖాస్తుల ద్వారా వివరాల సేకరణ..

అమ్మఒడి పథకానికి సంబంధించి విద్యార్థులు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో దేనికి సంబంధించిన వారు, జిల్లా, మండలం, విద్యార్థి చదువుతున్న స్కూల్ వివరాలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నమోదు చేస్తున్నారు. వివరాలు తప్పుగా ఉన్న విద్యార్ధులకు సంబంధించి రేషన్ కార్డు నంబర్, తల్లి, సంరక్షకుల పేరు, ఆధార్లతోపాటు విద్యార్థుల ఆధార్, స్కూల్ యూడైన్ కోడ్, బ్యాంక్ ఖాతాల వివరాలను దరఖాస్తుల ద్వారా సేకరిస్తున్నారు.

పోస్టల్ బ్యాంకు ఖాతాలకూ..

అమ్మఒడి పథకం నిధులు జమ చేసేందుకు ప్రస్తుతం విద్యార్థుల తల్లులకు బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తు న్నారు. దీనికి అదనంగా ఈ ఏడాది నుంచి పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలున్నా వాటిలో జమ చేయాలని ప్రభు త్వం నిర్ణయిం చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను ఆమోదిస్తా మని సర్క్యులర్ విడుదల చేశారు.

పోస్టల్ బ్యాంక్ ఖాతాలు జీరో అకౌంట్లు కావడంతో లబ్ధిదారులు ఎలాంటి కనీస మొత్తం లేకుండా ఖాతాలు తెరిచి, ఉపయోగిం చుకోవచ్చు. ఈ మేరకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి విద్యాశాఖ మంత్రికి ఒక లేఖ కూడా రాశారు. అలాగే రెగ్యులర్ బ్యాం కుల్లో ఏ విధంగా వివిధ రకాల నగదు జమ చేస్తారో.. ఆసౌకర్యాలన్నీ పోస్ట్బ్యంకులో కల్పిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు ఈ సదుపాయం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

schedule Update on 23rd May 2022:  అమ్మ ఒడి పథకం ఈ సంవత్సరానికి సంబంధించి అర్హులను, అనర్హులను గుర్తించే ప్రాసెస్‌లో మొదటగా లబ్ధిదారుల అవుట్‌రీచ్‌ సర్వే జరపాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా బెనిఫిషియరీ ఔట్‌ రీచ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ 4.7 విడుదల చేస్తూ అర్హుల, అనర్హుల జాబితాలను విడుదల చేయనుంది. 

నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్‌ సిస్టమ్ గ్రీవెన్స్‌లో లబ్ధిదారులకు సంబంధించి ఆరంచెల ధ్రువీకరణ నిర్వహించే పనిని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నిర్వహిస్తోంది. ఈ యాప్‌లో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలకు సంబంధించి లబ్ధిదారుల ఈకేవైసీ నమోదు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల 19 వేల 675 మంది వివరాలు సేకరించగా. 

వారందరి ఈ కేవైసీ నమోదుతోపాటు ఆరంచెల ధ్రువీకరణలో అనర్హులను తొలగించనున్నారు. ఇప్పటికే(ఆదివారం రాత్రికి) 5 లక్షల 1095 మంది(11.88 శాతం) ఈ కేవైసీ పూర్తి చేయగా.. సోమవారం నుంచి వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సోమవారం నుంచి యాప్‌లో అర్హుల, అనర్హుల జాబితాలను జిల్లా, మండలాల వారీగా గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల సహకారంతో ప్రధానోపాధ్యాయులు రూపొందించనున్నారు.

AMMAVODI SCHEME (2021) ELIGIBILITY LIST

Jagananna Ammavodi Final Selection lists are Started Releasing. 1st List is already Released. Those who Applied for Jagan Anna Amma Vodi can Check the List with Respective Sachivalayam.

Jagananna Amma Vodi Child Details for Eligibility Status Checking link has been Released. Jagananna Amma Vodi Student Eligibility Status can be Checked from below link.

AMMA VODI Mothers Payment Status – Children Provisionally Selected Status Check

Note:

The above data is not the final eligible list. The final eligible mother list will be available on 25.12.2019

This is just to know the child status and to update if there are any corrections.

Please contact your MEO for any type of corrections.

The total list will be merged with inter data and generate the final eligible mother list.

How to Check Jagannanna Amma Vodi Selection List 2022

Open the official Website of Amma Vodi Programme http://jaganannaammavodi.ap.gov.in/

Look for CLICK HERE FOR SEARCH CHILD DETAILS FOR AMMAVODI SCHEME  on Main page.

Enter Mother’s Aadhar Card number and Captcha Image Letters.

Your Child Details will be Displayed at the end of the Page.

How to Know Eligibility Status for Amma Vodi.

If the Last Column of the Result Table is Status:Provisionally Eligible  – Your Child is Selected initially

If the Last Column is Status: Not Eligible – your Child is not Eligible

Visit the official website “CLICK HERE